Webdunia - Bharat's app for daily news and videos

Install App

జమ్ము-కాశ్మీర్‌లో మిలిటెంట్ల దాడి.. ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్ల మృతి

Webdunia
శుక్రవారం, 26 మార్చి 2021 (06:58 IST)
Sri Nagar
జమ్ము-కాశ్మీర్‌లో మిలిటెంట్ల దాడిలో సీఆర్పీఎఫ్‌ ఎస్సై, కానిస్టేబుల్‌ మరణించారు. ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. శ్రీనగర్‌ శివార్లలో లావాపొర ప్రాంతంలో సీఆర్పీఎఫ్‌ సిబ్బందిపై మిలిటెంట్లు గురువారం కాల్పులు జరిపారు. ఎస్సై మంగా రాందేవ్‌ను సమీపంలోని ప్రైవేటు దవాఖానకు తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్‌ అశోక్‌ కుమార్‌. 
 
మిలిటరీ దవాఖానలో చికిత్స పొందుతూ మృతిచెందారు. గాయపడిన కానిస్టేబుళ్లు నజీం అలీ, జగన్నాథ్‌కు చికిత్స అందిస్తున్నారు. హత్యకు గురైన సిఆర్‌పిఎఫ్ సిబ్బందిని 54 ఏళ్ల సబ్ ఇన్‌స్పెక్టర్ మాంగా దేబ్ బార్మా, 36 ఏళ్ల కానిస్టేబుల్ అశోక్ కుమార్‌గా సిఆర్‌పిఎఫ్ గుర్తించింది. గాయపడిన సిఆర్‌పిఎఫ్ జవాన్లలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు.
 
 శ్రీనగర్ శివారులోని లావేపోరా వద్ద శ్రీనగర్-బారాముల్లా జాతీయ రహదారిపై ఈ దాడి జరిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments