Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబుకు ముడుపులు అందాయి.. ఆధారాలున్నాయ్: జైరామ్ రమేష్(వీడియో)

పోలవరం ప్రాజెక్టు పనులు నిధుల్లేక ముందుకు సాగట్లేదని.. కేంద్ర ప్రభుత్వం సత్వరమే నిధులను విడుదల చేయాలంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మొత్తుకుంటున్న నేపథ్యంలో.. కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత జైరాం రమే

Webdunia
శనివారం, 17 ఫిబ్రవరి 2018 (17:45 IST)
పోలవరం ప్రాజెక్టు పనులు నిధుల్లేక ముందుకు సాగట్లేదని.. కేంద్ర ప్రభుత్వం సత్వరమే నిధులను విడుదల చేయాలంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మొత్తుకుంటున్న నేపథ్యంలో.. కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత జైరాం రమేష్ తీవ్ర ఆరోపణలు చేశారు. పోలవరం విషయంలో చంద్రబాబు ముడుపులు తీసుకున్నట్లు తమ వద్ద ఆధారాలున్నాయని జైరామ్ రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టు పనుల కోసం విదేశాల్లో ఆయన ముడుపులు అందాయని జైరామ్ రమేష్ తెలిపారు. 
 
నాలుగేళ్ల పరిపాలనలో తెలుగుదేశం పార్టీ కేవలం పునాది రాళ్లకే పరిమితమైందని జైరామ్ రమేష్ ఎద్దేవా చేశారు. విభజన హామీలకు సంబంధించి దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నాటకాలాడుతున్నారని జైరామ్ రమేష్ ఆరోపించారు.
 
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అయిన తర్వాత ఏపీకి ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామని చెప్పారు. ఏపీ విభజన శాస్త్రీయంగా జరుగలేదని చెప్తున్న బీజేపీ.. పార్లమెంట్‌తో పూర్తి మెజారిటీ కలిగి వున్నందున చట్టంలో మార్పు చేయవచ్చు కదా అంటూ జైరామ్ రమేష్ నిలదీశారు. వీడియో చూడండి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్‌‍తో డేటింగ్ చేస్తా .. ప్రభాస్‌ను పెళ్ళాడతా : ఫరియా అబ్దుల్లా

గెలుపోటములో సంబంధం లేకుండా నటిగా కొనసాగడం అద్రుష్టం : కేతిక శర్మ

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments