Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో బాంబు పేలుళ్ళకు జైషే మొహ్మద్ కుట్ర

Webdunia
శుక్రవారం, 1 మార్చి 2019 (12:55 IST)
పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోకి భారత వైమానిక విమానాలు తమ స్థావరాలపై దాడులు చేయడాన్ని జైషే మొహ్మద్ తీవ్రవాద సంస్థ ఏమాత్రం జీర్ణించుకోలేక పోతోంది. ముఖ్యంగా బాలాకోట్‌లోని జైషే తీవ్రవాద స్థావరం పూర్తిగా నేలమట్టమైంది. ఇక్కడ ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ పూర్తిగా ధ్వంసమైంది. 
 
దీనికి ప్రతీకారం తీర్చుకునే దిశగా జైషే సంస్థ కుట్రలు పన్నుతోంది. ఇందులోభాగంగా దేశ రాజధాని ఢిల్లీలో 29 కీలక ప్రదేశాలలో తీవ్రవాద దాడులు చేసేందుకు కుట్ర పన్నాయి. కేంద్ర ఇంటలిజెన్స్‌ వర్గాలు ఈ విషయాన్ని పసిగట్టి భగ్నం చేశాయి. ఈ ఘటనతో కేంద్ర హోంశాఖ ఢిల్లీలో హైఅలర్ట్ ప్రకటించింది. సమస్యాత్మక ప్రాంతాలు, విమానాశ్రయాలు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లతో పాటు రద్దీ ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతను సిద్ధం చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Srileela: జాన్వీకపూర్ ప్లేస్ లో శ్రీలీల - కారణం డేటింగేనా ?

కన్నప్ప కోసం ఫైట్ మాస్టర్ గా మారిన మంచు విష్ణు

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments