Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐసీయూలో జయలలిత జోకులు... గుండెలవిసేలా ఏడ్చిన నర్సులు....

చూసేందుకు చాలా కఠినంగా ఉన్నట్లు కనిపించే అమ్మ జయలలితకు సెన్సాఫ్ హ్యూమర్ ఎక్కువేనని ఆమెకు వైద్యం చేసిన అపోలో వైద్యులు చెపుతున్నారు. ఆమెకు దగ్గరుండి వైద్యం చేసిన డాక్టర్ ప్రీతా రెడ్డి మాట్లాడుతూ... జయలలిత తనకు వైద్య సేవలు అందించే నర్సులతో చాలా సరదాగా జ

Webdunia
బుధవారం, 7 డిశెంబరు 2016 (13:10 IST)
చూసేందుకు చాలా కఠినంగా ఉన్నట్లు కనిపించే అమ్మ జయలలితకు సెన్సాఫ్ హ్యూమర్ ఎక్కువేనని ఆమెకు వైద్యం చేసిన అపోలో వైద్యులు చెపుతున్నారు. ఆమెకు దగ్గరుండి వైద్యం చేసిన డాక్టర్ ప్రీతా రెడ్డి మాట్లాడుతూ... జయలలిత తనకు వైద్య సేవలు అందించే నర్సులతో చాలా సరదాగా జోకులు వేస్తూ ఉండేవారన్నారు. ఐసీయూలో క్రిటికల్ స్టేజిలో సైతం ఆమె నర్సులతో సరదాగా ఉన్నారని గుర్తు చేసుకున్నారు. 
 
ఐతే ఈమె ఆరోగ్య పరిస్థితి క్షీణించినపుడు ఆమెకు సేవలు చేసిన నర్సులంతా బోరుమని ఏడ్చారనీ, అమ్మ ప్రాణాలను నిలబెట్టాలని దేవుడిని ప్రార్థించారని వెల్లడించారు. ఏదేమైనప్పటికీ అమ్మను బతికించేందుకు వైద్యులంతా కలిసి తీవ్రంగా శ్రమించారని, ఒత్తిడికి గురయ్యేవారనీ ఆమె వెల్లడించారు. కానీ ఆమె తన ప్రాణాల కోసం చేసిన పోరాటంలో ఓడిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమెకు వైద్య చికిత్స అందించినవారంతా బోరుమని విలపించారని గుర్తు చేసుకున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments