Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయలలిత ఆ కారణంతోనే చనిపోయారు.. డాక్టర్ సుందర్

Webdunia
మంగళవారం, 27 నవంబరు 2018 (18:39 IST)
తమిళనాడు మాజీ సీఎం జయలలిత మృతి పట్ల మిస్టరీ వీడలేదు. జయమ్మ మృతికి గల అసలు కారణాలేంటో ఇప్పటికీ తెలియరాలేదు. తాజాగా అపోలో ఆస్పత్రి వైద్యులు అమ్మ మృతి పట్ల అసలు కారణాలను వివరించారు. మెదడుకి రక్తం సరఫరా జరగకపోవడం వల్లే ఆమె మరణించారని అపోలో ఆస్పత్రిలో పనిచేసే ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ సుందర్ తెలిపారు. 
 
దాదాపు 75 రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందిన జయలలిత డిసెంబర్ ఐదో తేదీన చనిపోగా, ఆరో తేదీన ప్రజలకు తెలియజేశారని సుందర్ తెలిపారు. జయ మృతి పట్ల విచారణ జరుగుతున్న నేపథ్యంలో.. జయ మరణానికి అసలు కారణాలను సుందర్ వివరించారు. 
 
జయలలితకు ముందు గుండెపోటు రావడంతో ఆస్పత్రిలో చేరారని, ఆమెకు ఈసీఎంవో చేశామని.. ఆ తర్వాత ఆమె మెదడుకు రక్తం సరఫరా ఆగిపోయిందని.. ఈ కారణం చేతనే జయలలిత మరణించినట్లు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments