Webdunia - Bharat's app for daily news and videos

Install App

2022లో కేంద్ర ఉద్యోగాల భర్తీకి ఉమ్మడి అర్హత పరీక్ష

Webdunia
బుధవారం, 14 జులై 2021 (08:30 IST)
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం 2022 ప్రథమార్ధంలో ఉమ్మడి అర్హత పరీక్ష (కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్) నిర్వహించనున్నట్లు కేంద్ర సిబ్బంది వెల్లడించారు.

ఈ అర్హత పరీక్ష నిర్వహణ కోసం కేంద్ర కేబినెట్ ఆమోదంతో ఇప్పటికే నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

ప్రస్తుతం స్టాప్ సెలెక్షన్ కమిషన్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు, ఇన్ స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్లు వేర్వేరుగా నిర్వహిస్తున్న అర్హత పరీక్షలను ఇక మీదట నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీయే నిర్వ హించి గ్రూప్-బి, గ్రూప్-సి (నాన్టెక్నికల్) పోస్టులకు అభ్యర్థుల జాబితా షార్ట్ లిస్ట్) రూపొందిస్తుందని చెప్పారు.

దేశంలోని ప్రతి జిల్లాలో కనీసం ఒక పరీక్ష కేంద్రం ఉంటుందని, అందువల్ల అభ్యర్థులు పరీక్ష రాయడం కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదని స్పష్టంచేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments