Webdunia - Bharat's app for daily news and videos

Install App

25 ఏళ్లుగా ఒకే కుటుంబానికి తప్పని పాముకాటు.. ఐదుగురు మృతి

Webdunia
శుక్రవారం, 26 ఆగస్టు 2022 (20:03 IST)
25 ఏళ్లుగా ఒక కుటుంబాన్నే పాములు టార్గెట్ చేస్తున్నాయి. ఆ కుటుంబానికి నాలుగేళ్లకు ఒకసారి పాము కాటు తప్పదు. కర్ణాటక తుమకూరు జిల్లాలోని తొగరిఘట్ట గ్రామానికి చెందిన ఓ ఉమ్మడి కుటుంబం వింత పరిస్థితిని ఎదుర్కొంటోంది. 
 
గత 25 ఏళ్లలో ఆ కుటుంబానికి చెందిన 12 మంది పాముకాటుకు గురయ్యారు. వారిలో ఇప్పటివరకు ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రతి నాలుగైదేళ్లకు ఒకరు పాముకాటుకు గురవ్వడం, అందులోనూ పురుషులకే ఆ ప్రమాదం జరుగుతుండటం.. ఆ కుటుంబీకులను భయాందోళనకు గురిచేస్తోంది.
 
ఇటీవల కుటుంబంలోని గోవిందరాజు పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లి పాముకాటుకు గురయ్యాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ధర్మన్న కుటుంబానికి చెందిన పొలంలో పని చేసేందుకు వెనకాడుతున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments