Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆవు పేడను దొంగిలించిన ప్రభుత్వ ఉద్యోగి అరెస్ట్

Webdunia
బుధవారం, 6 ఫిబ్రవరి 2019 (14:31 IST)
సాధారణంగా ఆవు పేడను వ్యవసాయానికి, ఆయుర్వేదంలో విరివిగా ఉపయోగిస్తుంటారు. ఇప్పటికీ ఆవు పేడకు ఇప్పటికీ డిమాండ్ ఉంది. అయితే ఓ ప్రభుత్వ ఉద్యోగి ఆవు పేడను దొంగిలించాడు. వివరాల్లోకెళితే, కర్ణాటక బీరూర్ జిల్లాలో పశు సంరక్షణ విభాగానికి చెందిన ఆవు పేడ చోరీకి గురైంది. దాదాపు రూ.1.25 లక్షలు విలువ చేసే ఆవు పేడ చోరీకి గురైనట్టు బీరూర్ పోలీసులకు ఫిర్యాదు అందింది. 
 
పశు సంరక్షణ విభాగం డైరెక్టర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అమృత్ మహల్ కవల్ స్టాక్‌లో నిల్వ ఉంచిన 35 నుంచి 40 ట్రాక్టర్ల ఆవు పేడను పశు సంరక్షణ విభాగంలో పని చేస్తున్న సూపర్‌వైజర్ దొంగిలించినట్లు పోలీసుల విచారణలో బయటపడింది. ఆవు పేడ విలువ దాదాపు రూ.1.25 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. ఆవు పేడను స్వాధీనం చేసుకున్న పోలీసులు సూపర్‌వైజర్‌ని అదుపులోకి తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nagavamsi: యారగెంట్ మనస్తత్వం వున్నవాడితో సినిమా అవసరమా అనుకున్నా: నాగవంశీ

సింగర్ కెనిషా ఫ్రాన్సిస్‌తో రవి మోహన్ డేటింగ్?

శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్ కాంబినేషన్ చిత్రం #సింగిల్‌ రివ్యూ

Janhvi Kapoor: జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ లో రామ్ చరణ్, జాన్వీ కపూర్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments