Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోగుల సేవల కంటే.. పేకాటే ముఖ్యం... డ్యూటీలో డాక్టర్లు - నర్సులు

ఆస్పత్రిలో చేరిన రోగులకు వైద్యం చేయాల్సిన డాక్టర్లు, నర్సులు విధులు పక్కనబెట్టి... హ్యాపీగా పేకాట ఆడుతూ కూర్చొండిపోయారు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని విజయపుర ప్రభుత్వ ఆసుపత్రిలో వెలుగుచూసింది.

Webdunia
మంగళవారం, 23 జనవరి 2018 (12:20 IST)
ఆస్పత్రిలో చేరిన రోగులకు వైద్యం చేయాల్సిన డాక్టర్లు, నర్సులు విధులు పక్కనబెట్టి... హ్యాపీగా పేకాట ఆడుతూ కూర్చొండిపోయారు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని విజయపుర ప్రభుత్వ ఆసుపత్రిలో వెలుగుచూసింది. విజయపుర ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యం కోసం పెద్దసంఖ్యలో రోగులు వచ్చిపోతుంటారు. 
 
వీరికి వైద్యం అందించాల్సిన వైద్యులు నర్సులు, అంబులెన్స్ డ్రైవర్లతో కలిసి పేకాట ఆడారు. రోగులను విస్మరించి వైద్యులు, నర్సులు పేకాట ఆడుతున్న వైనం సీసీటీవీ ఫుటేజీలో వెలుగుచూసింది. దీంతో విధులు మరచిపోయి పేకాట ఆడిన వైద్యులు, నర్సుల ఘటనపై దర్యాప్తు జరిపించాలని వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అమెరికా నుంచి కన్నప్ప భారీ ప్రమోషన్స్ కు సిద్ధమయిన విష్ణు మంచు

థగ్ లైఫ్ ఫస్ట్ సింగిల్‌ తెలుగులో జింగుచా.. వివాహ గీతం రేపు రాబోతుంది

రోజూ ఉదయం నా మూత్రం నేనే తాగాను, అప్పుడే ఆ రోగం తగ్గింది: నటుడు పరేష్ రావల్ (video)

అక్టోబరు 31వ తేదీన పెళ్లి చేసుకుంటావా? ప్రియురాలికి సినీ దర్శకుడు ప్రపోజ్ (Video)

'ఎన్నో బాయ్‌ఫ్రెండ్' అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు : శృతిహాసన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం
Show comments