Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వయంగా స్నానం చేయిస్తేనే పూజ ఫలిస్తుంది.. మహిళపై పూజారి రేప్

శాంతిపూజ పేరుతో ఒక మహిళపై పూజారి ఒకరు అత్యాచారం చేశాడు. కర్నాటక రాష్ట్రంలో వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... తుమకూరు జిల్లాలోని తురువెకెరె తాలూకా అళ్ళాలసంద్ర గ్రామానికి చెందిన వ్యక్తి.. ఇంట్

Webdunia
బుధవారం, 12 ఏప్రియల్ 2017 (09:31 IST)
శాంతిపూజ పేరుతో ఒక మహిళపై పూజారి ఒకరు అత్యాచారం చేశాడు. కర్నాటక రాష్ట్రంలో వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... తుమకూరు జిల్లాలోని తురువెకెరె తాలూకా అళ్ళాలసంద్ర గ్రామానికి చెందిన వ్యక్తి.. ఇంట్లో అశాంతి నెలకొందని భావించి, స్థానికంగా ఉండే ఓ పూజారిని సంప్రదించాడు. దీంతో ఆ పూజారి ఇంటికి వచ్చి నలుదిక్కులు పరిశీలించాడు. ఇంట్లో శాంతి పూజ చేస్తే సరిపోతుందని చెప్పడంతో ఆ యజమాని నమ్మాడు. 
 
అయితే, భర్తను, కుమారుడిని పూజ గదిలో కూర్చోబెట్టి గృహిణిని స్నానం చేసి రావాలని కోరాడు. తానే స్నానం చేయిస్తానని లేకపోతే పూజ ఫలించదని నమ్మబలికాడు. ఆ తర్వాత ఆ మహిళను స్నాల గదిలోకి తీసుకెళ్లి... స్నానం చేయిస్తూ ఆమెపై అత్యాచార యత్నానికి ప్రయత్నించాడు. దీంతో గట్టిగా ఆమె కేకలు వేయడంతో పారిపోయే ప్రయత్నం చేశాడు. 
 
దీంతో పూజారి మహేష్‌ను పట్టుకున్న గ్రామస్తులు పంచాయితీ నిర్వహించి రూ.5 లక్షల జరిమానా విధించారు. అయితే జరిమానా చెల్లించకపోవడంతో గ్రామస్తులు దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

మీకు వావ్ అనిపించేలా వచ్చినవాడు గౌతమ్ సినిమా ఉంటుంది: అశ్విన్ బాబు

ఆ కోలీవుడ్ దర్శకుడుతో సమంతకు రిలేషన్? : దర్శకుడు భార్య ఏమన్నారంటే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments