Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిర్యానీ తీసిస్తాం.. ఉద్యోగం ఇప్పిస్తాం.. బ్రిడ్జి నుంచి దిగరా బాబూ...?!

సెల్వి
మంగళవారం, 23 జనవరి 2024 (19:25 IST)
పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. ఒక వ్యక్తి తన జీవితాన్ని ముగించాలనే ఉద్దేశ్యంతో వంతెన ఎక్కాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియోలో కోల్‌కతాలోని పార్క్ సర్కస్‌లో ఉన్న భారీ ఇనుప వంతెనపై వ్యక్తి ఎక్కినట్లు చూడవచ్చు. సదరు వ్యక్తి బ్రిడ్జి ఎక్కి అక్కడి నుంచి దూకేస్తానని బెదిరించాు. కానీ పోలీసుల జోక్యంతో కిందకు దిగాడు. 
 
కోల్‌కతాలోని ప్రముఖ హోటల్ నుంచి బిర్యానీ ఇస్తానని ఆ వ్యక్తికి పోలీసులు ఆఫర్ చేశారు. ఇంకా ఉద్యోగం కూడా ఇప్పిస్తామన్నారు. దీంతో ఆ బ్రిడ్జి నుంచి సదరు వ్యక్తి దిగాడు. ఆ వ్యక్తి డ్రామా సృష్టించి ఆ ప్రాంతంలో దాదాపు 20 నిమిషాలకు పైగా ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించాడు. ఈ సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముత్తయ్య నుంచి అరవైల పడుసోడు.. సాంగ్ రిలీజ్ చేసిన సమంత

Odela2 review: తమన్నా నాగసాధుగా చేసిన ఓదేల 2 చిత్రం ఎలావుందో తెలుసా

మూట ముల్లెతో లావణ్య ఇంటికి చేరుకున్న హీరో రాజ్ తరుణ్ తల్లిదండ్రులు!!

వేగేశ్న కార్తీక్‌ను పెళ్లాడిన నటి అభినయ.. ఫోటోలు వైరల్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments