Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోల్‌కతా మొద‌టి మ‌హిళా పోలీస్ ఆఫీస‌ర్ మృతి

Webdunia
శనివారం, 12 సెప్టెంబరు 2020 (06:06 IST)
రోడ్డు ప్ర‌మాదంలో కోల్‌కతాకు చెందిన మొద‌టి మ‌హిళా పోలీస్ ఆఫీస‌ర్ దేబ‌శ్రీ ఛ‌‌ట‌ర్జీతో పాటు మ‌రో ఇద్ద‌రు అధికారులు, సిబ్బంది శుక్ర‌వారం మృతి చెందారు. 
 
కోల్‌క‌తా 12వ బెటాలియన్ సీఐ దేబాశ్రీ ఛటర్జీ ఇద్ద‌రు అధికారుల‌తో క‌లిసి ప‌శ్చిమ బెంగాల్‌లోని హూగ్లీ జిల్లా దద్దూర్ పీఎస్ ప‌రిధిలో హోడ్లాలోని దుర్గాపూర్ ఎక్స్‌ప్రెస్‌వేలో కోల్‌కతాకు వెళ్తున్నారు. 
 
అతివేగంగా కారు న‌డుపుతున్న డ్రైవ‌ర్.. అదుపుత‌ప్పి ఎదురుగా వ‌స్తున్న ఇసుక లారీని ఢీకొట్టాడు. ఈ ప్ర‌మాదంలో దేబాశ్రీ చ‌ట‌ర్జీతో పాటు మ‌రో ఇద్ద‌రు అధికారులు, ఆమె వ్య‌క్తిగ‌త సెక్యూరిటీ గార్డు త‌ప‌స్ బ‌ర్మ‌న్‌, డ్రైవ‌ర్ మ‌నోజ్ తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.

వారిని స్థానిక ఐబీ స‌ద‌ర్ ద‌వాఖాన‌కు తీసుకెళ్ల‌గా అప్ప‌టికే మ‌ర‌ణించిన‌ట్లు వైద్యులు ధృవీక‌రించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments