Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీ ఆలయంలో పెళ్లాడిన లెస్బియన్ జంట

సెల్వి
బుధవారం, 10 జనవరి 2024 (22:48 IST)
పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ లెస్బియన్ జంట ఉత్తరప్రదేశ్‌లోని డియోరియా జిల్లాలోని ఓ ఆలయంలో సంప్రదాయ వేడుకలో పెళ్లి చేసుకున్నారు. దక్షిణ 24 పరగణాల జిల్లాకు చెందిన జయశ్రీ రాహుల్ (28), రాఖీ దాస్ (23) డియోరియాలోని ఆర్కెస్ట్రాలో పనిచేస్తున్నారు. అక్కడ వారు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. 
 
వీరిద్దరూ మొదట తమ వివాహానికి నోటరీ చేయబడిన అఫిడవిట్‌ను పొందారు. ఆపై వారు సోమవారం డియోరియాలోని భట్‌పర్ రాణిలోని భగదా భవానీ ఆలయంలో జరిగిన వేడుకలో వివాహం చేసుకున్నట్లు తెలిపారు.

వీరి వివాహానికి ముందు అనుమతి లభించలేదు. ఆపై పెళ్లికి నోటరీ అఫిడవిట్‌ను పొందారని, ఆ తర్వాత మఝౌలీరాజ్‌లోని భగడ భవాని ఆలయానికి వెళ్లి ఆలయ పూజారి సమక్షంలో దండలు మార్చుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: శుభం తో నిర్మాతగా మారడానికి కారణం అదే : సమంత

శ్రీరామ్ వేణు ను తమ్ముడు రిలీజ్ ఎప్పుడంటూ నిలదీసిన లయ, వర్ష బొల్లమ్మ

దుల్కర్ సల్మాన్ చిత్రం ఐ యామ్ గేమ్ తిరువనంతపురంలో ప్రారంభం

థగ్ లైఫ్.. ఫస్ట్ సింగిల్ జింగుచా రిలీజ్, సినిమా జూన్లో రిలీజ్

జగదేక వీరుడు అతిలోక సుందరి క్రేజ్, రూ. 6 టికెట్ బ్లాక్‌లో రూ. 210

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

తర్వాతి కథనం
Show comments