Webdunia - Bharat's app for daily news and videos

Install App

పబ్జీ గేమ్ ఆడనివ్వలేదని తల్లిని కాల్చి చంపిన తనయుడు

Webdunia
శుక్రవారం, 10 జూన్ 2022 (14:10 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. పబ్జీ గేమ్ ఆడనివ్వలేదన్న కోపంతో కన్నతల్లిని తండ్రి రివాల్వర్‌తో కాల్చి చంపాడో తనయుడు. ఆ తర్వాత శవాన్ని మాయం చేసేందుకు తన స్నేహితుడి సాయం కోరడమే కాకుండా అతిని ఐదు వేల రూపాయలను ఆఫర్ కూడా చేశాడు. ఈ దారుణం ఐదు రోజుల క్రితం జరిగింది. 
 
యూపీలోని లక్నోకు చెందిన సాధన (40) అనే మహిళకు 16 యేళ్ల బాలుడు ఉన్నాడు. పజ్ జీ మొబైల్ గేమ్ ఆడకుండా అడ్డుకుంది. దీంతో ఆగ్రహంతో రగిలిపోయిన ఆ బాలుడు.. తల్లిని కాల్చి చంపాడు. మూడు తర్వాత తర్వాత మృతదేహం నుంచి దుర్వాస రావడంతో కోల్‌కతాలో పని చేస్తున్న ఆర్మీ ఉద్యోగి అయిన తన తండ్రికి చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించగా వారు వచ్చిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. 
 
ఆ తర్వాత ఆ బాలుడు వద్ద విచారణ జరపగా పబ్జీ గేమ్ ఆడొద్దని చెప్పడంతోనే కాల్చి చంపినట్టు అంగీకరించాడు. తల్లి మృతదేహాన్ని ఇంటి నుంచి బయటకు తరలించేందుకు స్నేహితుడి సాయాన్ని కోరడమే కాకుండా  రూ.5 వేల నగదు కూడా ఆఫర్ చేశానని చెప్పాడు. పైగా, ఈ ఘటన గురించి ఎవరికీ చెప్పొద్దని రివాల్వర్‌తో స్నేహితుడిని కూడా బెదిరించాడు. దీంతో ఈ హత్య జరిగిన ఐదు రోజుల తర్వాత వెలుగులోకి వచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments