Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకే వేదికపై భార్యను - ఆమె చెల్లిని పెళ్లి చేసుకున్న భర్త...

Webdunia
బుధవారం, 11 డిశెంబరు 2019 (14:56 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో భింద్ జిల్లాలో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. ఒకే వేదికపై భార్యను, ఆమె చెల్లిని పెళ్ళి చేసుకున్నాడో వ్యక్తి. అతని పేరు పరిహార్. వయసు 35 యేళ్లు. కట్టుకున్న భార్య సమ్మతితో ఆమె చెల్లిని పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత అదే వేదికపై తన భార్యకు కూడా మరోమారు మెడలో మూడుముళ్లు వేశాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, భింద్‌ జిల్లాలోని గుడవాలి గ్రామానికి చెందిన దీపు పరిహార్‌(35), వినీత(28) అనే దంపతులు ఉన్నారు. వీరికి తొమ్మిదేళ్ల క్రితం వివాహం కాగా, ఇద్దరు అమ్మాయిలు, ఓ అబ్బాయి ఉన్నాడు. అలాగే వినీత కూడా గుడవాలి గ్రామ సర్పంచ్‌గా కొనసాగుతోంది. 
 
ఈ క్రమంలో పిల్లలను బాధ్యతగా చూసుకునేందుకు వినీతకు కష్టమైంది. పైగా, ఇటీవల ఆమె తీవ్ర అనారోగ్యానికి గురైంది. దీంతో భార్యను, పిల్లల పోషణ పరిహార్‌కు కష్టమైంది. తన బాధను భార్య వినీతకు వివహించిన పరిహార్.. రెండో పెళ్లి చేసుకుంటానని కోరాడు.
 
దీనికి వినీత సమ్మతించడంతో ఆమెకు చెల్లి వరుస అయిన రచన(22)ను పెళ్లి చేసుకున్నాడు. ఈ వివాహం గత నెల 26వ తేదీన జరిగింది. ఆ తర్వాత ఇదే వేదికపై భార్య వినీతకు కూడా మరోమారు తాళికట్టి పూలదండలు మార్చుకున్నారు. ఈ సందర్భంగా పరిహార్‌ మాట్లాడుతూ.. వినీత సమ్మతితోనే రచనను తాను పెళ్లి చేసుకున్నానని స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments