Webdunia - Bharat's app for daily news and videos

Install App

శబరిమలలో మకరజ్యోతి దర్శనం

Webdunia
బుధవారం, 15 జనవరి 2020 (19:44 IST)
శబరిమలలో మకరజ్యోతి దర్శనం కన్నుల పండువగా జరిగింది. అయ్యప్పకు తిరువాభరణా ఘట్టం పూర్తయ్యాక పొన్నాంబలమేడుపై మకరజ్యోతిని అయ్యప్ప భక్తులు దర్శించుకున్నారు.

జ్యోతి దర్శన సమయంలో అయ్యప్ప నామస్మరణ మార్మోగిపోయింది. సంక్రాంతి సందర్భంగా శబరిమలకు అయ్యప్ప భక్తులు భారీగా తరలివచ్చారు.

పంబ నుంచి సన్నిధానం వరకు లక్షలాది మంది అయ్యప్ప భక్తులు వేచి ఉన్నారు. మరో ఐదు రోజుల పాటు అయ్యప్పను దర్శించుకోనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments