Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోల్‌కతా వేదికగా మమతా మెగా షో.. తరలివచ్చిన నేతలు.. లక్షల్లో జనం

Webdunia
శనివారం, 19 జనవరి 2019 (13:31 IST)
కోల్‌కతాలోని బిగ్రేడ్ మైదానంలో వేదికగా వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు దేశం నలుమూలల నుంచి వివిధ పార్టీల నేతల తరలివచ్చారు. అలాగే, ఈ సభకు లక్షల్లో జనం తరలివచ్చారు. ముఖ్యంగా, ఈ మెగా షోకు దేశం నలుమూలల నుంచి 25 రాజకీయ పార్టీలకు చెందిన నేతలు హాజరయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా సాగుతున్న ఈ సభకు బీజేపీయేతర విపక్ష పార్టీలకు చెందిన నేతలు తరలిరావడం గమనార్హం. 
 
ఈ సభకు వచ్చిన వారిలో మాజీ ప్రధాని దేవగౌడ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కర్ణాటక సీఎం కుమార స్వామి, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, డీఎంకే అధినేత ఎంకే.స్టాలిన్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఎల్జేడీ చీఫ్ శరద్ పవార్, పటీదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్, ఎన్సీ నేత ఒమర్ అబ్దుల్లా, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌లతోపాటు బీజేపీ మాజీ నేతలు అరుణ్ శౌరీ, యశ్వంత్ సిన్హాలు కూడా ఈ మెగా షోకు రావడం గమనార్హం. అలాగే, బీజేపీ ఎంపీ శత్రుఘ్న సిన్హా కూడా వచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

తర్వాతి కథనం
Show comments