Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్మార్ట్‌ఫోనుకు ఛార్జింగ్ పెడుతూ.. యువకుడు మృతి.. ఎలా?

Webdunia
సోమవారం, 25 ఫిబ్రవరి 2019 (16:04 IST)
స్మార్ట్ ఫోన్లు లేనిదే చాలామందికి పొద్దు గడవదు. ఇలా ఓ యువకుడు ఎప్పుడూ స్మార్ట్ ఫోన్‌తో తిరుగుతూ తిరుగుతూ ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో స్మార్ట్‌ఫోనుకు ఛార్జింగ్ పెడుతుండగా ఆ యువకుడు ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. 
 
వివరాల్లోకి వెళితే... మన్నెగూడ గ్రామానికి చెందిన గునుకుల నరేష్‌(24) శనివారం రాత్రి ఇంట్లో చరవాణికి ఛార్జింగ్‌ పెడుతుండగా ఒక్కసారిగా విద్యుదాఘాతంతో కిందపడిపోయాడు. నరేష్‌ను ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించినా లాభం లేకపోయింది. మార్గమధ్యలోనే నరేష్ ప్రాణాలు విడిచినట్లు వైద్యులు తెలిపారు. 
 
మన్నెగూడ గ్రామంలో విద్యుత్తు సరఫరాలో తరచూ హెచ్చుతగ్గులు తలెత్తుతున్నాయని.. గతంలోనూ ఇలా హై వోల్టేజ్ సరఫరాతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని గ్రామస్తులు మండిపడుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: పోస్ట్ ప్రొడక్షన్స్ పనుల్లో కుబేర - రష్మిక మందన్న న్యూ లుక్

Srileela: జాన్వీకపూర్ ప్లేస్ లో శ్రీలీల - కారణం డేటింగేనా ?

కన్నప్ప కోసం ఫైట్ మాస్టర్ గా మారిన మంచు విష్ణు

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments