Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంసారానికి రాలేదని, స్నేహితులతో కలిసి వెళ్లాడు.. భార్యను తుపాకీతో కాల్చేశాడు..

Webdunia
బుధవారం, 12 డిశెంబరు 2018 (12:53 IST)
తాగిన మైకంలో స్నేహితులతో కలిసి ఓ భర్త భార్యను తుపాకీతో కాల్చేశాడు. ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీకి చెందిన హర్కేష్ కుమార్-కవిత కుమారికి గత ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. హర్కేష్‌కు తాగుడు అలవాటు వుంది. ఈ అలవాటుతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. 
 
ఎంత చెప్పినా భర్త తాగుడును వదిలిపెట్టకపోవడంతో కవిత పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో భార్యపట్ల ద్వేషాన్ని పెంటుకున్న హర్కేష్ కుమార్ తాగిన మైకంలో తన స్నేహితులను వెంటబెట్టుకుని వెళ్లి.. భార్యతో వాగ్వివాదానికి దిగాడు. 
 
ఇంటికి రమ్మని భార్యను పిలిచాడు. అయితే తాగుడును మానితేనే ఇంటికి వస్తానని కవిత తెగేసి చెప్పింది. దీంతో ఆగ్రహానికి గురైన హర్కేష్ తుపాకీతో ఆమెను షూట్ చేశాడు. ఈ ఘటనలో తీవ్రగాయాల పాలైన కవిత ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో వున్న హర్కేష్‌తో పాటు అతని స్నేహితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

21 సంవత్సరాలా క్రితం ఆర్య టీమ్ ఎలా వున్నారో చూడండి

ఆధ్యాత్మిక తీర్థయాత్రలతో అందరికీ కనెక్ట్ అవ్వడానికి యూఎస్ఏ టూర్ లో మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments