Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్రేటర్ నోయిడా: వరకట్నం కోసం కట్టుకున్న భార్యను కాల్చి చంపేశాడు..

సెల్వి
శనివారం, 24 ఆగస్టు 2024 (22:40 IST)
గ్రేటర్ నోయిడాలోని దన్‌కౌర్ ప్రాంతంలో కట్నం కోసం ఓ మహిళను ఆమె భర్త కాల్చిచంపిన దారుణ ఘటన చోటుచేసుకుంది. మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న భర్త, అత్తమామల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 
 
వివరాల్లోకి వెళితే, జగన్‌పూర్ గ్రామానికి చెందిన తన భర్త దీపక్ భరదానా, అత్తమామలతో కలిసి తన కుమార్తెను కాల్చిచంపారని బాధితురాలి తండ్రి ఆగస్టు 24న దంకౌర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వరకట్నం విషయంలో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయని, కొద్దిరోజుల క్రితమే తన కూతురు తమ ఇంటికి తిరిగి వచ్చిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. 
 
కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments