Webdunia - Bharat's app for daily news and videos

Install App

ర్యాగింగ్ చేశారు.. బాడీ మసాజ్ చేయమన్నారు..

Webdunia
మంగళవారం, 5 జులై 2022 (14:45 IST)
Dutee Chand
భువనేశ్వర్‌లోని బీజేబీ కళాశాలకు చెందిన 19 ఏళ్ల విద్యార్థిని ర్యాగింగ్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో.. భారత్ స్టార్ స్ప్రింటర్ ద్యుతీచంద్ తనకు ఎదురైన చేదు అనుభవాన్ని బయటపెట్టింది. ద్యుతి తాను హాస్టల్‌లో ఉన్నప్పుడు ఎదుర్కొన్న వేధింపులను గుర్తుచేసుకుంది. 
 
భువనేశ్వర్‌లోని స్పోర్ట్స్ హాస్టల్‌లో ఉన్నప్పుడు తనను సీనియర్లు ర్యాగింగ్ చేశారని, బాడీ మసాజ్ చేయమని తీవ్రంగా వేధించేవారని చెప్పుకొచ్చింది. స్ప్రింటర్ కూడా ఆమె ఆర్థిక పరిస్థితిని ఎగతాళి చేశారని తెలిపింది.
 
"నేను ఇన్ ఛార్జ్ హాస్టల్‌కు ఫిర్యాదు చేసినప్పుడు, నన్ను తిట్టేవారు. ఇది నన్ను మానసికంగా దెబ్బతీసింది. ఆ సమయంలో నేను నిస్సహాయంగా ఉన్నాను' అని 26 ఏళ్ల ఈ ముద్దుగుమ్మ తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments