Webdunia - Bharat's app for daily news and videos

Install App

గంటకు 165 మంది మృతి-మే నెలలో మరణ మృదంగం

Webdunia
బుధవారం, 2 జూన్ 2021 (18:49 IST)
భారత్‌లో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. మే నెలలో దేశంలో కరోనా మహమ్మారి మృత్యు తాండవం చేసింది. గంటకు సగటున 165 మందిని పొట్టన పెట్టుకుంది. ప్రపంచంలోని ఏ దేశంలో లేనివిధంగా..... వేల మందిని బలి తీసుకుంది. మహమ్మారి ధాటికి  రోజుకు వందల మంది అసువులు బాశారు. 
 
మే నెలలో కరోనాతో భారత్ విపత్కర పరిస్థితులను ఎదుర్కొంది. మే నెలలో రోజువారీగా నాలుగు లక్షల కేసులు దాటాయి. ప్రపంచంలో ఇప్పటివరకూ ఏ దేశంలో నమోదు కానంతగా అత్యధిక కేసులు, మృతులు మే నెలలో వెలుగు చూశాయి. మే నెలలో 33 శాతం మృతులు చోటుచేసుకున్నాయి. అలాగే 1.2 లక్షల మృతులు నమోదైనాయి. 
 
ఇక ఈ నెలలో గంటకు దాదాపు 165మంది ప్రాణాలు కోల్పోయారు. మే 19న రికార్డు స్థాయిలో 4529 మరణాలు సంభవించాయి. ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలోనైనా ఒక్కరోజులో నమోదైన అత్యధిక మరణాలు ఇవే. ఈ ఏడాది కేవలం ఏప్రిల్, మే నెలల్లో దాదాపు ఒకటిన్నర లక్ష మృతులు నమోదైనాయి. దేశ రాజధాని ఢిల్లీలో మరణాల రేటు అధికం. 2.9 శాతం మృతుల రేటు నమోదయ్యాయి. ఢిల్లీలో మే నెలలో 8వేలకు పైగా మృతులు చోటుచేసుకున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి హీరోయిన్ రాశీ సింగ్ గ్లింప్స్ రిలీజ్

వరుస సినిమాలు సిద్ధమవుతున్న డ్రింకర్ సాయి ఫేమ్ హీరో ధర్మ

Rashmika: పోస్ట్ ప్రొడక్షన్స్ పనుల్లో కుబేర - రష్మిక మందన్న న్యూ లుక్

Srileela: జాన్వీకపూర్ ప్లేస్ లో శ్రీలీల - కారణం డేటింగేనా ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments