Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్మశానంలో అరటిపండ్లు.. ఏరుకున్నాం.. కొన్ని రోజులకు అదే ఆహారం

Webdunia
బుధవారం, 15 ఏప్రియల్ 2020 (23:29 IST)
Banana
కరోనా ఎఫెక్టుతో లాక్ డౌన్ కారణంగా కార్మికులు, వలస కూలీలు, పేదల పరిస్థితి దారుణంగా మారింది. పేదలకు ఆహారం దొరకకుండా అలమటిస్తున్నారు. ప్రస్తుతం ఇలాంటి ఘటనే యమునా నదీ తీరాన చోటుచేసుకుంది. ఆహారం లేక ఎండలో అలమటిస్తున్న వలస కూలీలకు శ్మశానంలో పడేసి అరటిపండ్లు ఆహారంగా మారాయి. 
 
దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో ఎక్కడకు వెళ్లలేని పరిస్థితిలో ఆహారం లేక.. అక్కడ ఉన్న అరటిపండ్లలో మంచి పండ్లను కూలీలు ఏరుకు తిన్న దుస్థితి ఏర్పడింది. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని నిగమ్‌భోద్ ఘాట్‌లో వున్న శ్మశానంలో ఈ అరటిపండ్లను కొందరు పడేసి వెళ్లారు. దీన్ని ఆ పక్కన ఉంటున్న పలసకూలీలు గమనించి అందులో మంచిగా ఉన్న అరటిపండ్లను ఏరుకోవడం ప్రారంభించారు. 
 
ఉత్తర్‌ప్రదేశ్ ఆలీఘడ్‌కి చెందిన ఓ వ్యక్తి దీని గురించి మాట్లాడుతూ.. ''అవి అరటిపండ్లు.. త్వరగా చెడిపోవు. మంచిగా ఉన్న పండ్లను ఏరుకుంటే.. కొంత సమయం అవి మా కడుపులు నింపుతాయి. మాకు ఆహారం సరిగ్గా లభించడం లేదు. కాబట్టే ఇవి తీసుకుంటున్నాము'' అని తెలిపాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అది అభయారణ్యం కాదు.. సిటీకి జీవం పోసే పర్యావరణ వ్యవస్థ : ఊర్వశి రౌతేలా

Los Angeles: హాలీవుడ్ స్థాయిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా - లాస్ ఏంజెల్స్ టెక్నికల్ టీమ్ తో చర్చలు

Allu Arjun: అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ మాత్రమే కాదు, ప్రకటనల రంగంలోనూ పవర్ హౌస్

Pawan kalyan: అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ కొడుకు మార్క్ శంకర్ - సింగపూర్ వెళ్ళనున్న పవన్

కీర్తి సురేష్‌కు 2025 బాగా కలిసొస్తుందా? ఆ ఫోటోలు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

తర్వాతి కథనం
Show comments