Webdunia - Bharat's app for daily news and videos

Install App

శునకాలకు వేసినట్లు జనంపైకి బిస్కెట్లు వేస్తారా? మంత్రిగారూ ఏంటిది?

మాజీ ప్రధాన మంత్రి దేవగౌడ కుమారుడు.. కర్ణాటక మంత్రి హెచ్డీ రేవణ్న వరద బాధితుల పట్ల వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. వరద బాధితులను హేళన చేసేలా వ్యవహరించిన ఆయన తీరుపై కర్ణాటకలో ప్రజలు మండిపడుతున్

Webdunia
గురువారం, 23 ఆగస్టు 2018 (14:29 IST)
మాజీ ప్రధాన మంత్రి దేవగౌడ కుమారుడు.. కర్ణాటక మంత్రి హెచ్డీ రేవణ్న వరద బాధితుల పట్ల వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. వరద బాధితులను హేళన చేసేలా వ్యవహరించిన ఆయన తీరుపై కర్ణాటకలో ప్రజలు మండిపడుతున్నారు. వరద బాధితులపైకి బిస్కెట్‌ పాకెట్లను మంత్రి విసిరేయడం.. జనం కూడా ఆ బిస్కెట్ల కోసం ఆరాటపడటం చూసిన నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. 
 
జనంపైకి బిస్కెట్లు విసరటమే మంత్రి సంస్కారమా అంటూ ప్రశ్నిస్తున్నారు. మంత్రిగారి మానవత్వం ఇదేనా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారంపై వెంటనే ప్రజలకు మంత్రి హెచ్‌డీ రేవణ్న క్షమాపణ చెప్పాలని కర్నాటక ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 
 
కాగా భారీవర్షాల కారణంగా కొడుగు జిల్లాతో పాటు పొరుగున ఉన్న హసన్‌, చిక్కమగళూరు జిల్లాలు సైతం అతలాకుతలమయ్యాయి. అక్కడికి వెళ్లి మంత్రి వారికి ధైర్యం చెప్పి చేరదీయాల్సిందిపోయి… వారిని శునకాలకు బిస్కెట్లు వేసినట్లు వ్యవహరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

రామ్ పోతినేని, భాగ్యశ్రీబోర్స్‌ మధ్య కెమిస్ట్రీ హైలైట్ అంటున్న చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments