Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంబేలెత్తిస్తున్న మంకీ ఫీవర్: కర్నాటకలో తొలికేసు నమోదు

Webdunia
శనివారం, 22 జనవరి 2022 (14:50 IST)
కర్నాటకను ఒకవైపు కరోనావైరస్ కుదిపేస్తుంటే మరోవైపు కొత్తగా మంకీ ఫీవర్ ఎటాక్ చేస్తోంది. కర్ణాటక తీర్థహళ్లిలోని కుడిగే గ్రామంలో 57 ఏళ్ల మహిళ క్యాసనూర్ ఫారెస్ట్ డిసీజ్ (మంకీఫీవర్)తో ఆసుపత్రిలో చేరింది. రోగి కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించారు.

 
ఆ తర్వాత ఆమె రక్త నమూనా సేకరించి పరీక్షించగా మంకీ ఫీవర్ అని తేలింది. ఈ వైరస్ కోతుల ద్వారా వ్యాపిస్తుందని వైద్యులు చెపుతున్నారు. మరి ఈ ఫీవర్ మరి ఇంకెంతమందికి వ్యాపించిందోనన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments