Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లీకూతుళ్లపై అత్యాచారం.. హత్య: ఉరిశిక్ష నిందితుల విడుదల.. ఎలా?

మహారాష్ట్రలో తల్లీకుమార్తె అత్యాచారం, హత్య కేసులో ఉరిశిక్షకు గురైన ఇద్దరు యువకులను ముంబై కోర్టు విడుదల చేసింది. గత 2015వ సంవత్సరం మహారాష్ట్రలోని సోంబా అనే గ్రామంలో నూర్జహాన్ అనే మహిళ, ఆమె 14ఏళ్ల కుమార

Webdunia
గురువారం, 17 ఆగస్టు 2017 (15:11 IST)
మహారాష్ట్రలో తల్లీకుమార్తె అత్యాచారం, హత్య కేసులో ఉరిశిక్షకు గురైన ఇద్దరు యువకులను ముంబై కోర్టు విడుదల చేసింది. గత 2015వ సంవత్సరం మహారాష్ట్రలోని సోంబా అనే గ్రామంలో నూర్జహాన్ అనే మహిళ, ఆమె 14ఏళ్ల కుమార్తె ఇంట్లోనే అనుమానాస్పదంగా హత్యకు గురయ్యారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. తల్లీకుమార్తెలు అత్యాచారం ఆపై హత్యకు గురైనట్లు పోలీసులు కనిపెట్టారు.
 
దీంతో ఈ కేసుకు సంబంధించి ఆ గ్రామానికి చెందిన కృష్ణ (23), అచ్యుత్ సిన్సే (24)లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసును అప్పట్లో విచారించిన కోర్టు వీరికి మరణ శిక్ష విధించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ యువకులు ముంబై  హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు.. ఈ కేసులో ఆ యువకులిద్దరే నిందితులు అనేందుకు తగిన సాక్ష్యాధారాలు లేకపోవడంతో వారిని విడుదల చేయాలని తీర్పు నిచ్చింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

మెగాస్టార్ చిరంజీవికి విశ్వంభర మరో మ్యాజిక్ కాబోతుందా !

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments