Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అధ్వాన్నంగా రోడ్లు .. సారీ చెబుతూ వ్యక్తి కాళ్లు కడిగిన మంత్రి

Webdunia
మంగళవారం, 17 జనవరి 2023 (09:33 IST)
భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల్లో ఒకటైన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో రోడ్లు మరింత అధ్వాన్నంగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాష్ట్రంలోని కీలక పట్టణాల్లో ఒకటైన గ్వాలియర్‌లో పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. దీంతో ఆ రాష్ట్ర మంత్రి ప్రజలకు క్షమాపణలు చెప్పారు. ఓ వ్యక్తి పాదాలు కూడా కడిగారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఉదంతం వివరాలను పరిశీలిస్తే, 
 
గ్వాలియర్‌లో రోడ్ల దుస్థితిని స్వయంగా కళ్లారా చూసిన ఆ రాష్ట్ర ఇంధన శాఖామంత్రి ప్రధుమన్ సింగ్ తోమర్ స్థానిక ప్రజలకు క్షమాపణలు చెప్పారు. ఆ తర్వాత ఓవ్యక్తి పాదాలను కడిగి సంచలనం రేపారు. 

ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ, "రోడ్డు దుస్థతికి నేను ప్రజలకు క్షమాపణలు చెబుతున్నాను. మురుగునీటి పైపులైన్ పని కోసం తవ్విన రహదారిని బాగు చేస్తానని హామీ ఇస్తున్నాను" అని ప్రధుమన్ సింగ్ తోమర్ వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijayashanti: అర్జున్ S/O వైజయంతి తర్వాత విజయశాంతి సినిమాలు చేయదా?

Anasuya Bharadwaj: అరి చిత్రానికి కష్టాలు- రిలీజ్‌ ను ఆపుతుంది ఎవరు?

Tamannaah : ముంబైలో తమన్నా భాటియా ఓదెల 2 ట్రైలర్ లాంచ్ కాబోతోంది

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments