Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబైలో దొంగల బీభత్సం - ఎస్బీఐ ఉద్యోగిని కాల్చి దోపిడీ

Webdunia
గురువారం, 30 డిశెంబరు 2021 (09:33 IST)
ముంబై మహానగరంలోని దహిసర్ వెస్ట్‌లో ఉన్న భారతీయ స్టేట్ బ్యాంకులో భారీ దోపిడీ జరిగింది. ఇద్దరు దుండగులు తుపాకీలతో బ్యాంకులోకి ప్రవేశించి ఉద్యోగులను బెదిరించి నగదును దోచుకున్నారు. వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఓ ఉద్యోగిని నిర్దాక్షిణ్యంగా కాల్చివేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
బుధవారం మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ముఖానికి ముసుగులు ధరించిన ఇద్దరు దుండగులు బ్యాంకులోని వారిని బెదిరించడానికి ఒక ఉద్యోగిపై కాల్పులు కూడా జరిపారు. దీంతో ఆ ఉద్యోగి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడుు. అంతేకాకుండా, మిగితా బ్యాంకు ఉద్యోగులను బెదిరించి 2.5 లక్షల నగును కూడా దోచుకున్నారు. 
 
ఈ దోపిడీ గురించి పోలీసులకు సమాచారం అందించడంతో హూటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు బ్యాంకులో సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ దోపిడీ దొంగల కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లెట్స్ సెల్యూట్ ద ఇండియన్ ఆర్మీ - ఈ ఏడాది వెరీ మెమరబుల్ ఇయర్ : నాని

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

మెగాస్టార్ చిరంజీవికి విశ్వంభర మరో మ్యాజిక్ కాబోతుందా !

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments