Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబైలో నిర్భయ ఘటన... కదులుతున్న కారులో కాలేజీ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్

దేశవాణిజ్య రాజధాని ముంబైలో ఓ మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. అచ్చం ఢిల్లీ నిర్భయ ఘటన తరహాలోనే ఈ గ్యాంగ్ రేప్ జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే....

Webdunia
శుక్రవారం, 7 జులై 2017 (09:08 IST)
దేశవాణిజ్య రాజధాని ముంబైలో ఓ మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. అచ్చం ఢిల్లీ నిర్భయ ఘటన తరహాలోనే ఈ గ్యాంగ్ రేప్ జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.... 
 
ముంబై చార్‌కోప్ ప్రాంతానికి చెందిన 25 ఏళ్ల కాలేజీ విద్యార్థిని రోడ్డుపై నడిచి వెళుతుండగా, ముగ్గురు వ్యక్తులు బలవంతంగా కారులో ఎక్కించుకున్నారు. ఆతర్వాత ముంబై రోడ్లపై కారును తిప్పుతూ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. గురువారం ఉదయం 7 గంటల సమయంలో కాలేజీకి వెళుతుండగా ఈ ఘటన జరిగింది. 
 
దీనిపై బాధిత యువతి ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై అత్యాచారం చేసిన వారు తనకు తెలిసిన వారేనని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. అత్యాచారం చేసిన అనంతరం తనను చార్‌కోప్ ప్రాంతంలో వదిలి వెళ్లారని బాధితురాలు పోలీసులకు చెప్పారు. బాధిత యువతి ఫిర్యాదుపై పోలీసులు రంగంలోకి దిగి సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మే 23వ తేదీ నుంచి థియేటర్లకు "వైభవం"

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం