Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడీ హత్యకు పాక్ నుంచి ఫోన్.. ఆ ఇద్దరు రెడీ? రూ.50 కోట్ల డీల్?!

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హత్యకు కుట్ర జరిగిందా? అంటే నిఘా వర్గాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సాత్నా జిల్లాలో సోనీ అనే వ్యక్తి ఇచ్చిన సమాచారాన్ని బట్టి.. పాకిస్థాన్ మోడీ హత్య

Webdunia
మంగళవారం, 23 మే 2017 (12:51 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హత్యకు కుట్ర జరిగిందా? అంటే నిఘా వర్గాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సాత్నా జిల్లాలో సోనీ అనే వ్యక్తి ఇచ్చిన సమాచారాన్ని బట్టి.. పాకిస్థాన్ మోడీ హత్యకు ప్లాన్ చేసిందని తెలుస్తోంది. మధ్యప్రదేశ్‌లోని సాత్నా జిల్లా వాసి సోని అనే వ్యక్తికి పాకిస్థాన్‌కు చెందిన ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. 
 
ఆ ఫోన్లో ఆగంతుకుడు మాట్లాడుతూ...''నరేంద్ర మోడీ ముంబై ర్యాలీలో పాల్గొన్నప్పుడు ఆయన్ని చంపేసేందుకు మాతో చేతులు కలపాలని తెలిపాడు. ఇందుకు అంగీకరిస్తే రూ.50 కోట్లు ఇస్తానన్నాడు. ఇప్పటికీ మోడీని చంపేందుకు ఇద్దరు రెడీగా వున్నారనీ, నీవు కూడా సహకరిస్తే మొత్తం ముగ్గురు కలిసి పక్కా ప్లాన్‌తో మోడీ హత్యను అమలుపరచాలనుకుంటున్నట్లు" ఫోన్లోని వ్యక్తి తెలిపాడు. 
 
అయితే ఈ కాల్‌ను సోనీ సీరియస్‌గా తీసుకోలేదు. అయితే ప్రధానిని హత్య చేయాలంటూ కాల్ రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

రవి బస్రూర్ చేసిన వీర చంద్రహాస ట్రైలర్ లాంచ్ చేసిన విశ్వక్ సేన్

కుబేర లో దేవ గా ధనుష్ పాత్ర 23 సంవత్సరాల కెరీర్ లో హైలైట్ కానుందా !

లెట్స్ సెల్యూట్ ద ఇండియన్ ఆర్మీ - ఈ ఏడాది వెరీ మెమరబుల్ ఇయర్ : నాని

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments