Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగళూరులో 500 మంది చిన్నారులకు కరోనా.. పాఠశాలలు తెరిచి వుంటే పర్లేదు..

Webdunia
గురువారం, 1 ఏప్రియల్ 2021 (10:26 IST)
దేశంలో కరోనా వైరస్ రోజు రోజుకు విజృంబిస్తుంది. బెంగళూరులో నెల రోజుల్లో 500 మంది చిన్నారులు కరోనా బారిన పడ్డారు. ఒక్క మార్చి నెలలోనే పదేళ్ల లోపు ఉన్న 50 మంది చిన్నారులకు ఈ వైరస్ వ్యాపించింది. మొత్తంగా 500 మంది చిన్నారులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. 32 వేల మంది స్కూల్ విద్యార్థులకు కొవిడ్ టెస్టులు నిర్వహించగా, అందులో 121 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది.
 
దీనిపై సీఎం యడ్యూరప్ప మాట్లాడుతూ.. కేసుల సంఖ్య పెరుగుతున్నా.. పాఠశాలలు తెరిచి ఉంటాయని చెప్పారు. 
పిల్లలు పాఠశాలకు వస్తే వారు క్రమశిక్షణతో ఒకే చోట ఉంటారు. వారు ఇంట్లో ఉంటే వారు అందరితో కలిసిపోతారు. పాఠశాలలు నియంత్రణ కోణం దిశగా కొనసాగడం మంచిది.
 
పరీక్షలు 15 రోజుల్లో జరుగుతాయని చెప్పారు. అందుచేత ప్రస్తుతానికి పాఠశాలలను మూసివేయాల్సిన పరిస్థితి అవసరం లేదన్నారు. కానీ విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం పాఠశాలలు తెరిచి వుంచడాన్ని అంగీకరించట్లేదు. పాఠశాలలను మూసివేయడం మంచిదంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కన్నప్ప కోసం ఫైట్ మాస్టర్ గా మారిన మంచు విష్ణు

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments