Webdunia - Bharat's app for daily news and videos

Install App

NEET Exam fraud: ఢిల్లీలో ముఠా అరెస్ట్.. రూ.7లక్షలు తీసుకుని..?

Webdunia
మంగళవారం, 4 జులై 2023 (19:37 IST)
నీట్ పరీక్షలను అభ్యర్థుల వేషధారణలో ఫ్రాడ్ చేసిన నలుగురు వ్యక్తులను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో రెండవ సంవత్సరం చదువుతున్న నరేష్ బిష్రాయ్ ఈ ముఠాకు నాయకుడిగా ఉన్నట్లు సమాచారం. 
 
ఇప్పుడు నీట్ పరీక్షలో సంబంధిత విద్యార్థులను కాకుండా మొదటి సంవత్సరం విద్యార్థులను పరీక్ష రాయించారని బట్టబయలైంది. 
 
తమ వద్దకు వచ్చిన విద్యార్థులను అనుకరించి ఒక్కొక్కరి నుంచి రూ.7 లక్షలు వసూలు చేశారు. నిందితుల నుంచి ల్యాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments