Webdunia - Bharat's app for daily news and videos

Install App

అప్పుడే పుట్టిన పసికందు.. ముళ్ల పొదల్లో విసిరేశారు..

Webdunia
మంగళవారం, 6 అక్టోబరు 2020 (13:54 IST)
తమిళనాడు తిరువళ్లూరు జిల్లాకు సమీపంలోని పల్లిపట్టులో ఘోరం జరిగింది. అప్పుడే పుట్టి గంటలే గడిచిన మగశిశువును ముళ్ల పొదట్లో పడేశారు. స్థానికులు ఆ శిశువును గుర్తించి ఆస్పత్రికి తరించారు. వివరాల్లోకి వెళితే.. పల్లిపట్టుకు సమీపంలోని ఓ ముళ్ల పొదలో శిశువు ఏడుపు శబ్ధం విని స్థానికులు.. ఆ శిశువును వెతకడం ప్రారంభించారు. చివరికి ఆ శిశువును గుర్తించారు. 
 
ఆ శిశువు పుట్టి కొన్ని గంటలే అయి వుంటుందని.. వెంటనే స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆ శిశువును పరిశోధించిన వైద్యులు ఆరోగ్యం నిలకడగా వున్నట్లు తెలిపారు. ఆపై శిశు సంరక్షణ కేంద్రంలో చేర్చినట్లు పోలీసులు తెలిపారు. అప్పుడే పుట్టిన శిశువును అలా ముళ్ల పొదల్లో పారేసిన వారెవరోనని విచారణ జరుపుతున్నట్లు పోలీసులు చెప్పారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: పోస్ట్ ప్రొడక్షన్స్ పనుల్లో కుబేర - రష్మిక మందన్న న్యూ లుక్

Srileela: జాన్వీకపూర్ ప్లేస్ లో శ్రీలీల - కారణం డేటింగేనా ?

కన్నప్ప కోసం ఫైట్ మాస్టర్ గా మారిన మంచు విష్ణు

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments