Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్రయంబకేశ్వర్‌లో మున్సిపల్ వ్యర్థాలు.. మహారాష్ట్రకు రూ.కోటి అపరాధం

Webdunia
మంగళవారం, 21 సెప్టెంబరు 2021 (12:12 IST)
సుప్రీంకోర్టు ఆదేశాలను మహారాష్ట్ర ప్రభుత్వం పాటించలేదు. ముఖ్యంగా, జ్యోతిర్లింగ ప్రదేశం త్రయంబకేశ్వర్‌లో మున్సిపల్ వ్యర్థాలు కలువకుండా చూడాలని మహారాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచన చేసింది. కానీ, ఆ ఆదేశాలను మహారాష్ట్ర ప్రభుత్వం విస్మరించింది. 
 
జ్యోతిర్లింగ ప్ర‌దేశం త్ర‌యంబ‌కేశ్వ‌ర్‌లో మున్సిప‌ల్ వ్య‌ర్ధాల‌ను న‌దిలో క‌ల‌వ‌కుండా చూడాల‌ని గ‌తంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల‌ను స్థానిక ప్ర‌భుత్వం విస్మ‌రించింది. దీంతో జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) కోటి రూపాయల అపరాధం విధించింది. మున్సిప‌ల్ వ్య‌ర్ధాల‌ను న‌దిలో క‌ల‌వ‌కుండా ప్ర‌భుత్వం అడ్డుకోలేక‌పోయిన‌ట్లు తెలుస్తోంది. ఆ కార‌ణంగా మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వానికి కోటి జ‌రిమానా విధించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments