Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తరప్రదేశ్‌లో వర్షబీభత్సం: గోడకూలి 9మంది మృతి

Webdunia
శనివారం, 17 సెప్టెంబరు 2022 (13:47 IST)
ఉత్తరప్రదేశ్‌లో వర్షబీభత్సం సృష్టిస్తోంది. లక్నో పరిధిలో రోడ్లన్నీ నీటమునిగాయి. పలు కాలనీలు జలమయం అయ్యాయి. జానకీపురంలోని ఇంజినీరింగ్ కాలేజ్, రివర్ ఫ్రంట్ కాలనీలు పూర్తిగా నీట మునిగిపోయాయి. వరదల వల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 
 
ఎడతెరిపిలేని వర్షాల వల్ల గోడ కూలిన ఘటనలో గుడిసెలో నివసిస్తున్న 9 మంది చనిపోయారు. ఈ ప్రమాదంపై స్పందించిన యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్.. మృతుల కుటుంబాలకు రూ. 4లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. దీంతో పాటు గాయపడిన వారికి ఉచితంగా మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

రజనీకాంత్ రిటైర్మెంట్ చేస్తారంటే... కామెంట్స్ చేసిన లతా రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments