Webdunia - Bharat's app for daily news and videos

Install App

లోక్‌సభలో కొత్త ఆదాయపన్ను బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రం

ఠాగూర్
గురువారం, 13 ఫిబ్రవరి 2025 (16:46 IST)
కేంద్ర ప్రభుత్వం రూపొందించిన కొత్త ఆదాయపన్ను బిల్లు-2025ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్ గురువారం లోక్‍‌సభలో ప్రవేశపెట్టారు. దీనికి నిరసనగా విపక్ష పార్టీలకు చెందిన సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. ప్రస్తుంత అమల్లో ఉన్న చట్టం దశాబ్దాల క్రితం తయారు చేసింది. ఈ చట్టం స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకునిరానుంది. ఇందులోభాగంగా, ఆదాయపన్ను నూతన బిల్లు 2025ను పార్లమెంట్ ముందుకు తీసుకొచ్చింది. 
 
ఈ బిల్లుని విపక్ష సభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. విపక్ష సభ్యుల నిరసనల మధ్యే కేంద్రం ఈ బిల్లును ప్రవేశపెట్టింది. దీంతో విపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి. ఆ తర్వాత కొద్దిసేపటికే మార్చి పదో తేదీ నాటిక వాయిదాపడింది. 
 
విపక్షాల నిరసనల మధ్య ఆదాయపన్నుచట్టానికి, ఇప్పటివరకు ఎన్నో సవరణలు చేశారు. దీంతో ఇది సంక్లిష్టంగా మారింది. పన్ను చెల్లింపుదారులకు వ్యయాలు పెరిగాయి. దీంతో ఈ చట్టాన్ని సమీక్షించి, మరింత సరళంగా చేస్తామని గత 2024 జూలై బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. అందుకు అనుగుణంగానే కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రోజూ ఉదయం నా మూత్రం నేనే తాగాను, అప్పుడే ఆ రోగం తగ్గింది: నటుడు పరేష్ రావల్ (video)

అక్టోబరు 31వ తేదీన పెళ్లి చేసుకుంటావా? ప్రియురాలికి సినీ దర్శకుడు ప్రపోజ్ (Video)

'ఎన్నో బాయ్‌ఫ్రెండ్' అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు : శృతిహాసన్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ ల కిష్కింధపురి ఫస్ట్ లుక్

Sridevi: ఆరోజునే 3డీలోనూ జగదేక వీరుడు అతిలోక సుందరి రీరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం
Show comments