Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో ఒక్క ఒమిక్రాన్ పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు : మంత్రి మాడవీయ

Webdunia
మంగళవారం, 30 నవంబరు 2021 (15:07 IST)
ప్రపంచాన్ని భయపెడుతున్న ఒమిక్రాన్ పాజిటివ్ కేసు ఒక్కటి కూడా మన దేశంలో ఇంకా నమోదు కాలేదని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి మన్సుఖ్ మాండవీయ చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా, మంగళవారం రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. 
 
దీనిపై ఆయన మాట్లాడుతూ, ఈ కరోనా కొత్త వేరియంట్ ఇప్పటివరకు 14 దేశాలకు వ్యాపించిందన్నారు. అయితే, మన దేశంలోకి మాత్రం ఇంకా ప్రవేశించలేదన్నారు. పైగా, ఈ వైరస్ ప్రవేశించకుండా కఠిన చర్యలు చేపట్టినట్టు వెల్లడించారు. పైగా, ఈ వైరస్ రాకుండా అడ్డుకునేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టినట్టు ఆయన వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముత్తయ్య నుంచి అరవైల పడుసోడు.. సాంగ్ రిలీజ్ చేసిన సమంత

Odela2 review: తమన్నా నాగసాధుగా చేసిన ఓదేల 2 చిత్రం ఎలావుందో తెలుసా

మూట ముల్లెతో లావణ్య ఇంటికి చేరుకున్న హీరో రాజ్ తరుణ్ తల్లిదండ్రులు!!

వేగేశ్న కార్తీక్‌ను పెళ్లాడిన నటి అభినయ.. ఫోటోలు వైరల్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments