Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ్యాక్సిన్ కు తొందరేమీ లేదు: ఎస్‌ఎస్‌ఐ

Webdunia
సోమవారం, 24 ఆగస్టు 2020 (08:53 IST)
వ్యాక్సిన్ విడుదలలో తొందరపాటు ప్రదర్శించబోమని సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఎస్‌ఐ) స్పష్టం చేసింది. భారత్‌లో మరో 73 రోజుల్లో కొవిడ్‌ -19 వ్యాక్సిన్‌ విడుదలవబోతుందనే వార్త అవాస్తవమని కొట్టిపారేసింది.

వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేసేందుకు, భవిష్యత్‌ అవసరాల కోసం తగినంతగా నిల్వ చేసుకునేందుకే ప్రభుత్వం అనుమతినిచ్చిందని సంస్థ స్పష్టం చేసింది.

ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీ సారథ్యంలో అభివృద్ధి చెందిన కొవిడ్‌ వ్యాక్సిన్‌ను అస్ట్రాజెన్‌కా భాగస్వామ్యంలో సీరమ్‌ సంస్థ భారత్‌లో ఉత్పత్తి చేసేందుకు అనుమతి పొందింది.

ఈ వ్యాక్సిన్‌ రోగనిరోధక శక్తిని పెంచేదిగాను, వైరస్‌పై సమర్థవంతంగా పనిచేస్తుందని రుజువైన అనంతరమే వ్యాక్సిన్‌ మార్కెట్‌లోకి విడుదల చేసేందుకు అధికారికంగా అనుమతి లభిస్తుందని తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

తర్వాతి కథనం
Show comments