Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోటి ఆశలతో ఉద్యోగానికి వెళ్లింది.. తొలి రోజే గ్యాంగ్ రేప్, ఆత్మహత్య చేసుకుంది

Webdunia
ఆదివారం, 1 మే 2022 (13:42 IST)
కోటి ఆశలతో ఉద్యోగానికి వెళ్లిన ఓ నర్సు.. తాను పనిలో చేరిన తొలి రోజే శవమై కనిపించింది. ఈ విషాదకర ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఉన్నావోలో జరిగింది. తొలి రోజు ఉద్యోగానికి వెళ్లిన ఓ నర్సు తెల్లవారేసరికి ఆస్పత్రిలోనే ఉరితాడుకు వేలాడుతూ కనిపించడంతో స్థానికంగా కలకలం రేపింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఉన్నావాలోని ఓ నర్సింగ్ హోంలో అదే ప్రాంతానికి చెందిన ఓ నర్సుకు ఉద్యోగం లభించింది. దీంతో శుక్రవారం కోటి ఆశలతో ఉద్యోగాని వెళ్ళింది. అయితే, మరుసటి రోజు తెల్లారేసరికి దూలానికి వేలాడుతూ కనిపించింది. 
 
ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. తమ కుమార్తెపై లైంగికదాడి చేసి చంపేశారంటూ ఆరోపిస్తున్నారు. దీనిపై వారిచ్చిన ఫిర్యాదు మేరకు ఆస్పత్రి అడ్మినిస్ట్రేటర్‌తో సహా ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్షకు తరలించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత పూర్తి విషయాలను వెల్లడిస్తామని ఉన్నావో అదనపు ఎస్పీ శశి శేఖర్ సింగ్ వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్‌‍తో డేటింగ్ చేస్తా .. ప్రభాస్‌ను పెళ్ళాడతా : ఫరియా అబ్దుల్లా

గెలుపోటములో సంబంధం లేకుండా నటిగా కొనసాగడం అద్రుష్టం : కేతిక శర్మ

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం