Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకే ట్రాక్‌పైకి మూడు రైళ్ళు.. తప్పిన ఘోర ప్రమాదం

Webdunia
గురువారం, 23 నవంబరు 2023 (13:58 IST)
ఒరిస్సా కటక్‌కు సమీపంలో ఉన్న సుందర్ గఢ్ జిల్లాలో ఘోర ప్రమాదం తప్పింది. ఒకే ట్రాక్‌పైకి మూడు రైళ్ళు వచ్చాయి. ఈ ఘటన రూర్కెలా రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం జరిగింది. ఒకే ట్రాక్‌పైకి వందే భారత్ రైలుతో సహా మొత్తం మూడు రైళ్ళు వచ్చాయ. అయితే, అదృష్టవశాత్తు ఎలాంటి ప్రమాదం జరగలేదు. 
 
సంబల్‌పూర్ - రూర్కెలా మెమొ రైలు, రూర్కెల్ - ఝార్సుగూడ పాసింజర్ రైలు 100 మీటర్ల దూరంలో ఒకే లైనులు ఎదురెదురుగా వచ్చాయి. మూడో రైలు పూరి - రూర్కెలా మధ్య నడిచే వదే భారత్ రైలు కూడా ఇదే ట్రాక్‌పై వచ్చింది. అయితే, మెమొ, పాసింజర్ రైళ్ళు ఎదురెదురుగా వంద మీటర్ల దూరంలో నిలిచిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. రూర్కెలా రైల్వేస్టేషన్‌కు కేవలం 200 మీటర్లదూరంలో ఈ సంఘటన జరిగింది. రైల్వే సిగ్నలింగ్ వ్యవస్థలో లోపం వల్లే ఈ ఘటన జరిగినట్టు రైల్వే అధికారులు భావిస్తున్నారు. దీనిపై విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

రామ్ పోతినేని, భాగ్యశ్రీబోర్స్‌ మధ్య కెమిస్ట్రీ హైలైట్ అంటున్న చిత్ర యూనిట్

Ram Charan: రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం.. ఫ్యామిలీతో లండన్‌కు చెర్రీ ఫ్యామిలీ

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments