Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇది మా ఇల్లు. పేర్లు మార్చి తప్పు చేయొద్దు.. రాజ్‌నాథ్ సింగ్ వార్నింగ్

సెల్వి
మంగళవారం, 9 ఏప్రియల్ 2024 (22:10 IST)
ఇటీవల చైనా తమ వెబ్‌సైట్లలో అరుణాచల్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలకు పేరు మార్చింది. దీనిపై కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఘాటుగా స్పందించారు. అలాంటి పేరు మార్చడం వల్ల వారు ఏమీ పొందలేరు. నేను మన పొరుగువారికి చెప్పాలనుకుంటున్నాను, రేపు మనం వారి ప్రాంతాలు,  రాష్ట్రాలలో కొన్నింటిని పేరు మార్చినట్లయితే ఏమి చేయాలి? పేరు మార్చడం వల్ల ఆ స్థలాలు మనవే అవుతాయా? ఇది మా ఇల్లు. 
 
పేర్లు మార్చడం వల్ల మీరేం సాధించలేరు. తప్పు చేయకండి. ఇరు దేశాల మధ్య బంధాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించొద్దు. మా ఆత్మగౌరవాన్ని దెబ్బ కొడితే, తిరిగి దెబ్బ కొట్టే సామర్థ్యం మాకుంది. చైనాకు అలాంటి అపోహలు ఉండకూడదు.. అని అరుణాచల్‌ప్రదేశ్‌లోని నంసాయ్‌లో జరిగిన బహిరంగ సభలో సింగ్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments