Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ నుండి వరి, బియ్యం సేకరణ గత ఐదేళ్లలో మూడింతలు: కిషన్ రెడ్డి

Webdunia
బుధవారం, 22 డిశెంబరు 2021 (19:07 IST)
భారత ప్రభుత్వం ద్వారా తెలంగాణ నుండి వరి, బియ్యం సేకరణ గత ఐదేళ్లలో మూడింతలు పెరిగిందన్నారు కేంద్రమంత్రివర్యులు కిషన్ రెడ్డి. కనీస మద్దతు ధర కూడా గణనీయంగా పెరిగిందనీ, రాష్ట్ర రైతులకు 4-5 రెట్ల ప్రయోజనం కలిగిందని తెలిపారు.


"తెలంగాణ ప్రభుత్వం రైతులను తప్పుదోవ పట్టిస్తోంది. గత రబీ సీజన్ కు సంబంధించి FCIకు ఇవ్వవలసిన 14 లక్షల మెట్రిక్ టన్నుల పార్ బాయిల్డ్ రైస్‌ను, 13 లక్షల మెట్రిక్ టన్నుల రా రైస్‌ను ఇవ్వడంలో తెలంగాణ ప్రభుత్వం వైఫల్యం చెందింది." అని మంత్రి పీయూష్ గోయల్ అన్నారు.

Koo App

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

రామ్ పోతినేని, భాగ్యశ్రీబోర్స్‌ మధ్య కెమిస్ట్రీ హైలైట్ అంటున్న చిత్ర యూనిట్

Ram Charan: రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం.. ఫ్యామిలీతో లండన్‌కు చెర్రీ ఫ్యామిలీ

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments