Webdunia - Bharat's app for daily news and videos

Install App

పేపర్స్ లీక్ - టీచర్స్ రిక్రూట్‌మెంట్ పరీక్షలు రద్దు

Webdunia
శనివారం, 24 డిశెంబరు 2022 (18:58 IST)
ఉదయ్‌పూర్‌లోని టీచర్స్ రిక్రూట్‌మెంట్ పరీక్షలు రద్దయ్యాయి. టీచర్స్ రిక్రూట్‌మెంట్ పరీక్షలకు సంబంధించిన పేపర్ లీక్ కావడంతో ఈ పరీక్షలు రద్దు అయ్యాయి. టీచర్స్ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ 2022 కోసం రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇటీవల షెడ్యూల్ జారీ చేసింది. 
 
ఈ క్రమంలో శనివారం జరగాల్సిన జీకే పరీక్ష పేపర్ లీకైంది. ఈ పరీక్షలు రాసేందుకు జలోర్ నుంచి 50మంది అభ్యర్థులు బస్సులో శుక్రవారం అర్థరాత్రి బస్సులో ప్రయాణించారు. 
 
ఈ సమాచారం అందుకున్న పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్తి చేసిన జవాబు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ మేరకు గ్యాంగ్ లీడర్, అతని అనుచరులతో పాటు అభ్యర్థులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: షూటింగ్ స్పాట్ లో ఎన్.టి.ఆర్.కు ప్రశాంత్ నీల్ కితాబు

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments