Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య చనిపోతే.. శవంతో ఏడు రోజులు గడిపాడు.. చివరికి కొన ఊపిరితో..

భార్య చనిపోతే.. ఆమె శవంతో పాటు ఏడు రోజుల పాటు గడిపాడో భర్త. కారణం అటూ ఇటూ కదల్లేడు. పెరాలసిస్‌తో కదలలేని స్థితిలో వున్న భర్త.. భార్య చనిపోయిందని కూడా గమనించలేకపోయాడు. ఎవ్వరికీ చెప్పలేని స్థితి. ఆచేతన

Webdunia
సోమవారం, 16 జులై 2018 (14:28 IST)
భార్య చనిపోతే.. ఆమె శవంతో పాటు ఏడు రోజుల పాటు గడిపాడో భర్త. కారణం అటూ ఇటూ కదల్లేడు. పెరాలసిస్‌తో కదలలేని స్థితిలో వున్న భర్త.. భార్య చనిపోయిందని కూడా గమనించలేకపోయాడు. ఎవ్వరికీ చెప్పలేని స్థితి. ఆచేతన స్థితిలో ఉన్న ఆయన పక్కవారికి సమాచారం అందివ్వలేని నిస్సాహాయతతో భార్య శవం పక్కనే వారం రోజులు గడిపాడు. 
 
ఈ ఘటన కర్ణాటకలోని కారవారలో చోటుచేసుకుంది. గిరిజ మడివాళ్‌ (42) గుండెపోటుతో మృతి చెందారు. ఆనంద్‌ అనారోగ్యం కారణంగా మంచానపడ్డాడు. పెరాలసిస్‌తో కదలేని స్థితిలో ఉన్న ఆయన ఏమీ చేయలేని స్థితిలో వారం రోజుల పాటు భార్య శవం పక్కనే ఉన్నాడు. కనీసం మాట్లాడలేని స్థితిలో ఉన్న ఆయనకు భార్యే సపర్యలు చేసేది. 
 
ఇంటి పనులు చేస్తూ బతికే గిరిజ కొద్ది రోజులుగా రాకపోవడడంతో ఆదివారం గిరిజ ఇంటికి వచ్చారు. అయితే అక్కడికొచ్చాకే తెలిసింది. గిరిజ ప్రాణాలు కోల్పోయిందని. అప్పటికే శవం కుళ్లిన స్థితికి చేరింది. ఆనంద్‌ కూడా కొన ఊపిరితో ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని తదుపరి చర్యలు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Srileela: జాన్వీకపూర్ ప్లేస్ లో శ్రీలీల - కారణం డేటింగేనా ?

కన్నప్ప కోసం ఫైట్ మాస్టర్ గా మారిన మంచు విష్ణు

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments