Webdunia - Bharat's app for daily news and videos

Install App

110 కిమీ వేగంతో వెళుతున్న రైలు నుంచి జారిపడిన ప్రయాణికుడు.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 21 జూన్ 2023 (13:28 IST)
సాధారణంగా చిన్నగా వెళుతున్న రైలు నుంచి జారిపడితేనే గాయాలు ఏర్పడతాయి. అలాంటిది 110 కిలోమీటర్ల వేగంతో వెళుతున్న ఓ రైలు నుంచి జారిపడిన ప్రయాణికుడికి ఎలాంటి గాయాలు కాలేదు. పైగా, ఆ ప్రయాణికుడు ప్రాణాలతో లేచి తిన్నగా నడుచుకుంటూ వెళ్లిపోయాడు. ఈ ఆశ్చర్యకర ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని షాజహన్‌పూర్ రైల్వే స్టేషన్‌లో జరిగింది. అమిత వేగంతో వెళుతున్న రైలు నుంచి పడిన ఓ యువకుడు ఎలాంటి గాయాలు లేకుండా తప్పించుకుని ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచాడు. 
 
పాటలీపుత్ర ఎక్స్‌ప్రెస్ రైలు 110 కిలోమీటర్ల వేగంతో వెళుతుండగా, ప్రయాణికుడు ప్రమాదవశాత్తు ఫ్లాట్‌ఫాంపై పడ్డాడు. ఆ రైలుతో పాటు అతను కూడా 100 మీటర్ల వరకు ముందుకు జారుతూ వెళ్లాడు. ఆ తర్వాత లేచి దులుపుకుని వెళ్లిపోయాడు. అంత వేగానికి కిందపడినా ఆ ప్రయాణికుడుకి ఎలాంటి కాకుండా వెంటనే లేచి వెళ్లిన సీసీటీవీ దృశ్యాలు ఇపుడు వైరల్ అయ్యాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments