Webdunia - Bharat's app for daily news and videos

Install App

ద్వారక నగరం మునిగిన ప్రాంతంలో ప్రధాని మోడీ సాహసం...

వరుణ్
ఆదివారం, 25 ఫిబ్రవరి 2024 (16:18 IST)
శ్రీకృష్ణుడు జన్మస్థావరంగా చెప్పుకునే ద్వారకం నగరం మునిగిన ప్రాంతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సాహసం చేశారు. ద్వారాక వద్ద అతిపెద్ద కేబుల్ వంతెనను ప్రారంభించిన ఆయన.. ఆ తర్వాత ఆక్సిజన్ మాస్క్ ధరించి సముద్రంలోకి దిగారు. పిమ్మట ద్వారకాధీస్ ఆలయంలోని శ్రీకృష్ణుడికి ఆయన ప్రత్యేక పూజలు చేశారు. 
 
ఆదివారం గుజరాత్ రాష్ట్రంలోని ద్వారక వద్ద అతిపెద్ద ఐకానిక్ కేబుల్ బ్రిడ్జి సుదర్శన వంతెనను ఆయన ప్రారంభించారు. ఆ తర్వాత నీట మునిగిన పౌరాణిక ప్రాశస్త్య నగరం ద్వారకను సందర్శించేందుకు ప్రధాని మోడీ ఆక్సిజన్ మాస్కులు ధరించి సముద్ర జలాల్లోకి దిగాు. దీనీపై ఆయన ట్వీట్ చేశారు. 
 
"అగాధ జలాల్లో మునిగివున్న ద్వారకా నగరిలో ప్రార్థనలు జరిపేందుకు వెళ్ళడం ఒక దివ్యమైన అనుభూతిని కలిగించింది. ప్రాచీల కాలం నాటి ఆధ్యాత్మిక వైభవానికి, కాలాతీత భక్తిభావానికి నేను అనుసంధానించబడ్డానన్న భావన కలిగింది. భగవాన్ శ్రీకృష్ణుడి దీవెనలు అందరికీ లభించుగాక" అంటూ ప్రధాని మోడీ తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. ఈ మేరరకు తన పర్యటన ఫోటోలను ఆయన షేర్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments