Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేదార్‌నాథ్ ఆలయాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

Webdunia
శుక్రవారం, 5 నవంబరు 2021 (10:12 IST)
ప్ర‌ధాన మంత్రి నరేంద్ర మోడీ కాసేప‌టి క్రిత‌మే చార్‌ధామ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మైన‌ కేదార్‌నాథ్ ఆలయాన్ని సందర్శించారు. ఈ రోజు ఉద‌యం 7 గంటల ప్రాంతంలోనే ఆల‌యానికి ప్ర‌ధాని మోడీ చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మంచ్‌దార్‌లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
 
అనంత‌రం ప్రధాని మోదీ కేదార్నాథ్ ఆలయానికి వ‌చ్చారు. ఈ ఆలయంలో కూడా మోడీ ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. ప్ర‌త్యేక పూజా కార్య‌క్ర‌మం త‌ర్వాత కొత్తగా నిర్మించిన సద్గురు ఆది శంకరాచార్యుల సమాధిని ప్ర‌ధాని మోడీ ప్రారంభిస్తారు. దీని త‌ర్వాత ఆదిశంకరాచార్యుల విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.
 
ఈ కార్య‌క్ర‌మాల త‌ర్వాత ఉత్త‌రఖాండ్ రాష్ట్రం లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు అలాగే ప‌లు ప‌నుల‌కు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అలాగే కేధ‌ర్ నాథ్ లో స‌ర‌స్వ‌తి ఘాట్ ను ప్రారంభిస్తారు. అలాగే 130 కోట్ల ఇన్ఫ్రా ప్రాజెక్టులను కూడా ప్ర‌ధాని మోడీ ప్రారంభిస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మే 23వ తేదీ నుంచి థియేటర్లకు "వైభవం"

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments