Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాకు మోడీ.. 26న డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ.. హెచ్1బీ వీసా అంశంపై చర్చలు..

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఈ నెల 26న తొలిసారిగా సమావేశం కానున్నారు. ఈ భేటీలో హెచ్‌1బి వీసాల అంశంపై చర్చలు జరిగే అవకాశం ఉంది. ఈ వీసాల జారీని తగ్గించడంపై నిరసన

Webdunia
మంగళవారం, 13 జూన్ 2017 (10:24 IST)
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఈ నెల 26న తొలిసారిగా సమావేశం కానున్నారు. ఈ భేటీలో హెచ్‌1బి వీసాల అంశంపై చర్చలు జరిగే అవకాశం ఉంది. ఈ వీసాల జారీని తగ్గించడంపై నిరసన వెల్లువెత్తుతున్న నేపథ్యంలో.. ఈ విషయాన్ని మోదీ ట్రంప్ దృష్టికి తీసుకెళ్లనున్నారు.  
 
హిందూ మహాసముద్ర ప్రాంతంలో సుస్థిరత కొనసాగటానికి భారత్‌ ప్రాముఖ్యతను గుర్తించిన అమెరికా రక్షణ మంత్రి జేమ్స్‌ మాటిస్‌ "భారత్‌ మా ప్రధాన రక్షణ భాగస్వామి"అని ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ ఈనెల 25న అమెరికా పర్యటనకు బయలుదేరుతారని విదేశీవ్యవహారాల మంత్రిత్వ శాఖ సోమవారంనాడు వెల్లడించింది. ట్రంప్‌ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక మోదీ అమెరికా పర్యటనకు వెళ్తుండటం ఇదే ప్రథమం. ప్రాంతీయ భద్రత, పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదం, అంతర్జాతీయ పరిస్థితులూ చర్చకు రావచ్చని సమాచారం.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments