Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆధార్‌ను పుట్టించింది మేమే అంటే నవ్వు రాదా?: రేణుకా చౌదరి

కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి నవ్వుపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పార్లమెంట్‌లో చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. రామాయణం తర్వాత అలాంటి నవ్వును వినగలుగుతున్నామని.. రేణుకా చౌదరి నవ్వును మోదీ ఎద్దేవా చేయడ

Webdunia
శుక్రవారం, 9 ఫిబ్రవరి 2018 (13:46 IST)
కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి నవ్వుపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పార్లమెంట్‌లో చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. రామాయణం తర్వాత అలాంటి నవ్వును వినగలుగుతున్నామని.. రేణుకా చౌదరి నవ్వును మోదీ ఎద్దేవా చేయడంతో.. ఆ నవ్వు రామాయణంలో ఎవరిదబ్బా అంటూ సోషల్ మీడియాలో పెద్ద రచ్చే సాగింది. దీనిపై రేణుకా చౌదరి మాట్లాడుతూ.. గతంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆధార్ కార్డు అవసరం లేదని పెద్ద ప్రసంగమే చేశారని గుర్తు చేశారు. 
 
అలాంటి మోదీ ప్రస్తుతం ఆధార్‌ను పుట్టించిందే తామేనని చెప్తే నవ్వు రాకుండా వుంటుందా అంటూ రేణుకా చౌదరి వ్యాఖ్యానించారు. అలా నవ్వడాన్ని జీర్ణించుకోలేక ఆయన తనను కించపరుస్తూ మాట్లాడారని రేణుకా ఆవేదన వ్యక్తం చేశారు.
 
తన నవ్వుపై కామెంట్స్ చేయడం ద్వారా ప్రధాని స్థాయిని మరిచిపోయారన్నారు. ప్రధాని హోదాలో వున్న వ్యక్తి అలాంటి కామెంట్ల్ చేయవచ్చా అంటూ ప్రశ్నించారు. రాజ్యసభలో కాబట్టి సరిపోయింది. ఇదే వ్యాఖ్యలు బయటెక్కడైనా చేసి వుంటే ఈపాటికి మోదీపై చట్టప్రకారం కేసు నమోదు చేసి వుండేదాన్నంటూ రేణుకా చౌదరి హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బ్రిటీష్ కాలం నాటి కథతో విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్నచిత్రం

కమల్ హాసన్ థగ్ లైఫ్ వేడుకకు సమయంకాదని వాయిదా

Nagavamsi: యారగెంట్ మనస్తత్వం వున్నవాడితో సినిమా అవసరమా అనుకున్నా: నాగవంశీ

సింగర్ కెనిషా ఫ్రాన్సిస్‌తో రవి మోహన్ డేటింగ్?

శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్ కాంబినేషన్ చిత్రం #సింగిల్‌ రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments