Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం కాన్వాయ్‌పై రాళ్ల దాడి... 13 మంది అరెస్టు

Webdunia
సోమవారం, 22 ఆగస్టు 2022 (11:25 IST)
ఇటీవల బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కాన్వాయ్‌పై రాళ్లదాడి చేసిన కేసులో ఆ రాష్ట్ర పోలీసులు 13 మందిని అరెస్టు చేశారు. ఈ విషయాన్ని సీనియర్ సూపరింటెండెంట్ పోలీస్ వెల్లడించారు. 
 
వాస్తవానికి గయాలో సీఎం నితీశ్ కుమార్ సోమవారం పర్యటించాల్సివుంది. దీంతో ఆదివారం సీఎం కాన్వాయ్ ట్రయల్ రన్ నిర్వహించారు. అయితే, కొందరు యువకులు తమ సమస్యను పరిష్కరించాలని కోరుతూ గయా హైవేపై ధర్నాకు దిగారు. ఆ సమయంలోనే సీఎం కాన్వాయ్ కార్లు అటుగా రావడంతో ఆందోళనకారులు ఆ కార్లపై రాళ్లదాడి చేశారు. 
 
అయితే, ఈ రాళ్ళదాడి సంఘటనలో ఎవరూ గాయపడలేదు. అయినప్పటికీ ఈ సంఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి 13 మంది నిందితులను అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: పోస్ట్ ప్రొడక్షన్స్ పనుల్లో కుబేర - రష్మిక మందన్న న్యూ లుక్

Srileela: జాన్వీకపూర్ ప్లేస్ లో శ్రీలీల - కారణం డేటింగేనా ?

కన్నప్ప కోసం ఫైట్ మాస్టర్ గా మారిన మంచు విష్ణు

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments